|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:46 PM
అస్సాంలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. జమునాముఖ్ - కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 20507) పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రైలు ఇంజిన్తో పాటు ఐదు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ, ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ధృవీకరించారు.
Latest News