|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:24 AM
అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. మార్కెట్ యార్డ్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతులకు మెరుగైన సేవలందించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పశువుల సంత, చీనీ మార్కెట్, ఇతర గోదాంల ఏర్పాటుపై చర్చించగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
Latest News