|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:10 PM
పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్ఈఆర్పీ) అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు మంగళవారం మహానంది దేవాలయాన్ని సందర్శించారు. ఆయన జిల్లా వెలుగు పీడీ వైవి శ్రీధర్ రెడ్డితో కలిసి మహానందీశ్వరునికి అభిషేకం, కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Latest News