రాష్ట్రాన్ని అత్యాచార రాష్ట్రంగా మార్చారు
 

by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:23 PM

ఏపీని ‘అత్యాచార ఆంధ్రప్రదేశ్‌’గా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత మండిప‌డ్డారు. 18 నెల‌ల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మంగ‌ళ‌గిరిలో 13 ఏళ్ల బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు అత్యాచారం చేశారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు అన్నారు. ఈ ప్ర‌భుత్వం పోలీసులు ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు కాకుండా ప్ర‌తిప‌క్షాన్ని అణిచివేసేందుకు ఉప‌యోగించుకుంటుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు లేవ‌ని చెప్ప‌డానికి ఇటీవ‌ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. నెల్లూరులోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమ‌వారం వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.

Latest News
After stellar 2025 rally, gold and silver may extend gains in 2026 Sat, Jan 03, 2026, 03:11 PM
US daily highlights '20 best' Trump actions in 2025 Sat, Jan 03, 2026, 03:05 PM
Op Sagar Bandhu: Indian Army continues relief push in cyclone-hit Sri Lanka Sat, Jan 03, 2026, 02:49 PM
Venezuela accuses US of 'serious military aggression' after explosions rock Caracas Sat, Jan 03, 2026, 02:41 PM
Death toll rises to two from 6.5-magnitude quake in Mexico Sat, Jan 03, 2026, 02:16 PM