భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి కీలక ఒప్పందం
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:35 PM

భారత్‌లో విమానాల తయారీ దిశగా అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రయర్‌ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందానికి సహకరిస్తుందన్నారు. పెరుగుతున్న అవసరాల మేరకు విమానాల తయారీ చేపట్టనున్నామని, ముఖ్యంగా చిన్న, డొమెస్టిక్‌ విమానాలకు మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. దేశంలో టైర్‌ 2, టైర్‌ 3 నగరాల మధ్య విమానయాన అనుసంధానతను పెంచడంలో ఈ ఒప్పందం దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


 


 

Latest News
6,891 killed in 7,054 fire accidents in 2023: Home MoS Nityanand Rai Tue, Feb 10, 2026, 04:35 PM
Netherlands become associate team with most match wins in T20 WC Tue, Feb 10, 2026, 04:34 PM
Unemployment in Pakistan soars to 21-year-high Tue, Feb 10, 2026, 04:30 PM
Ahmedabad civic body clears Rs 18,518 crore revised budget for 2026-27 Tue, Feb 10, 2026, 04:29 PM
SC issues notice on PIL to exclude doctors from Consumer Protection Act Tue, Feb 10, 2026, 04:13 PM