|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:59 AM
సముద్ర రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనుంది. అలాగే అంతర్గత జలమార్గాలు, నౌకా సంరక్షణను బలోపేతం చేసేలా వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
Latest News