కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:46 PM

దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ రాష్ట్రం పేరు ఇకపై 'కేరళం'గా మారనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి భాషా గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం, చరిత్రను ప్రతిబింబించేలా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు జరిగాయి. తూర్పు పంజాబ్ - పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్ - ఉత్తర ప్రదేశ్, మద్రాస్ రాష్ట్రం - తమిళనాడు, ఒరిస్సా - ఒడిశా వంటి రాష్ట్రాల పేర్లు మారాయి. అలాగే, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ, బాంబే - ముంబయి, మద్రాస్ - చెన్నై వంటి నగరాల పేర్లు కూడా మారాయి.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM