|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:19 PM
నందికొట్కూరు పట్టణంలో శనివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జనసేన జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవలపై నమ్మకంతో కార్యకర్తలు ఈ కార్యక్రమానికి స్పందించారని తెలిపారు.
Latest News