పూజా సామాగ్రిని నిమజ్జనం చేసే క్రమంలో,,,,కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 07:19 PM

గుజరాత్‌లోని సూరత్‌లో ఒక కుటుంబం చేసిన పొరపాటు రూ. 2 లక్షల నగదు నీటి పాలయ్యింది. పూజా సామాగ్రిని నిమజ్జనం చేసే క్రమంలో, పొరపాటున ఆ కవర్‌లో ఉంచిన రూ. 2 లక్షల నగదును కూడా కాలువలో పడేశారు. కాసేపటికే తమ లాకర్‌లోని సొమ్ము కనిపించకపోవడంతో కంగారుపడిన వారు, వెంటనే ఫైర్ బ్రిగేడ్‌ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కాలువలోకి దూకి ఆ సొమ్మును దొరకబుచ్చుకున్నారు. గాజు ముక్కలను సైతం లెక్కచేయకుండా శ్రమించి వెలికి తీసి యజమానులకు అందజేశారు. సిబ్బంది చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు.


Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM