ఎమ్మిగనూరులో టీడీపీలోకి భారీగా వలసలు.. 200 మంది చేరిక
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:06 PM

మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుంచి సుమారు 200 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
Avadh Ojha praises Amit Shah as strong-willed leader; predicts TMC's 'ouster' in Bengal Thu, Apr 02, 2026, 11:35 AM
US revamps Foreign Service selection, training Thu, Apr 02, 2026, 11:34 AM
Thunderstorm, rain alert across Rajasthan till April 4 Thu, Apr 02, 2026, 11:28 AM
Seoul shares down 3.6 pc on Trump's renewed Iran warning Thu, Apr 02, 2026, 11:25 AM
MMA: Puja Tomar eyes crucial Strawweight win at UFC Macau Thu, Apr 02, 2026, 11:09 AM