రాజమండ్రిలో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:08 PM

రాజమండ్రిలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతులను రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బొమ్ముల దత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ రెండు రోజుల శిక్షణలో బీజేపీ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్ర, ఏకత్వం, మానవ దర్శనం వంటి 8 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెనుముల రంగబాబు, మండల అధ్యక్షులు చింతపల్లి సాయి, జిల్లా జనరల్ సెక్రటరీ స్వర్ణరజని పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు భాజపా జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి.

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM