|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 01:54 PM
కోడుమూరు నియోజకవర్గం, గూడూరు మండలం, జూలకల్లు గ్రామంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు.
Latest News