|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:06 AM
AP: కడప జిల్లాలోని పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోరోజు పర్యటిస్తున్నారు. బుధవారం లింగాల మండలం ఇప్పట్లలో ఇటీవల మరణించిన స్థానిక వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను ఆలకించనున్నారు.
Latest News