|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:53 AM
శ్రీశైల దేవస్థానంలో ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం, స్వామి అమ్మవార్లను స్వర్ణరథంపై ఊరేగించారు. ఈ వేడుకలో వేదమంత్రాలు, శివనామస్మరణతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. జానపద కళారూపాలు ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Latest News