|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 05:01 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధను వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స కారణంగా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. భాస్కరరావు గారి కుమారుడు అయిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పవన్ ఫోన్ లో పరామర్శించి, ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారు.
Latest News