|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 03:04 PM
చిత్తూరు జిల్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ పై వార్తలు రాసినందుకు విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సత్య సాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని నాయకులు పుల్లయ్య బాబు డిమాండ్ చేశారు
Latest News