ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలందరూ జాగ్రత్త వహించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 12:00 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వేడిమి సంబంధ వ్యాధుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa