ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి: జి చిన్నారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 01:31 PM

రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆదివారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. అయితే 20 లక్షల ఎకరాల్లో ఎండిపోయినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఎండిన పంటల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa