జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె. సరిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa