ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రచార ఆటోలను ప్రారంభించిన రాజ్యసభ ఎంపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 02:04 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రచార ఆటోలను గురువారం ఖమ్మం తెలంగాణ భవన్ వద్ద రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం ఇంచార్జి గుండాల కృష్ణ ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శీలం శెట్టి వీరభద్రం, గొట్టెముక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa