ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు: సరిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 02:43 PM

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 30, 32వ వార్డ్ లో బుధవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పున: ప్రారంభంను జెడ్పి చైర్మన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బి. ఎస్. కేశవ్ ప్రారంభించారు. సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యతగల మధ్యాహ్న భోజనం, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు రాణిస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa