ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూముల సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 02:29 PM

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి శివారుకు సంబంధించిన ఐబీ రైతు భూములు సుమారు 450 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి, 250 మంది రైతులకు పట్టాలు ఇప్పించాలని హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో జరిగిన ముఖ్యమంత్రి ప్రజావాణిలో మండలానికి చెందిన నల్లగంతుల రవి, వంగాల ప్రవీణ్ రెడ్డి, తుమ్మల ప్రశాంత్ రెడ్డి, నల్లగంతుల మల్లేష్ శుక్రవారం దరఖాస్తు సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa