ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ శాఖ జిల్లా అధికారిని కలసిన నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:45 PM

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ (ట్రాన్స్కో) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) శంకర్ ని బీసీ, ఓసి ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరం సత్యనారాయణ, పరమేశ్వరప్ప, రాజు, నగేష్, అశోక్, కమారం శ్రీను, తదితరులు కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఎస్ఈ శంకర్ మాట్లాడుతూ. జిల్లాలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa