ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సలహాదారుడుని కలిసిన గడ్డిఅన్నారం పాలకవర్గం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 11:39 AM

గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చిలుక మధు సూదన్ రెడ్డి పాలకవర్గంతో కలిసి సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరా చారి, డైరెక్టర్లు మేకం లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, అంజయ్య, రఘుపతి రెడ్డి, గణేశ్ నాయక్, నర సింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa