ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబారిపేటలో పౌరహక్కుల దినోత్సవ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 04:17 PM

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట ఎస్సీ కాలనీలో ఎండపల్లి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై ప్రతి పౌరుడు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పలువురు హితవు పలికారు.
ఎంపీఓ గాజుల శ్రీనివాస్, ఎండపల్లి ఎంఈఓ గుండేటి రామచంద్రం, ఏఎంసీ వెల్గటూరు ఛైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, ఆర్ఐ తోడేటి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa