ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ సీపీ డీపీతో కొత్త దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 01:33 PM

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త దందాకు తెరలేపారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో శుక్రవారం హైదరాబాద్ ప్రజలకు పాకిస్థాన్ నెంబర్‌లతో ఫేక్ వాట్సాప్ కాల్స్ చేసి భయపెట్టారు. దీనిపై తాజాగా సీపీ ఆనంద్ స్పందించారు.
తన ఫోటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని, ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాలు ఉంటే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు కాల్స్ చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa