ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్ కర్నూల్: సర్వే ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 03:35 PM

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు రాష్ట్రస్థాయి అధికారులకు ఇంటింటి.
సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణపై పలు సూచనలు సలహాలను అందజేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. సర్వే విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa