ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 03:31 PM

ఆర్‌సీటీసీ ప్రముఖ క్షేత్రాలను సందర్శించేలా టూర్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్ నుంచి వెళ్లేలా అనువుగా ఉన్న టాప్-3 టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.


షిరిడీ
నవంబర్ 20న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
నవంబర్ 20 తర్వాత ప్రతి బుధవారం ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ 2 రాత్రులు అంటే మూడు రోజుల్లో షిరిడీను సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ ప్యాకేజీ డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి సకాలంలో బుక్ చేసుకోవడం మంచింది.
ఈ ప్యాకేజీ పేరు సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్.


భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజీ పేరును నమోదు చేసి ప్రయాణం బుక్ చేసుకోవచ్చు.


ఇద్దరు కలిసి ప్రయాణించడానికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది. ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.7110.


భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్‌


ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 27న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
నవంబర్ 20 తర్వాత, మీరు ప్రతి బుధవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే ఆరు రోజుల్లో టూర్‌ను కంప్లీట్ చేయవచ్చు.
ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు.
ఈ ప్యాకేజీ పేరు మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం.


ఇద్దిరితో కలిసి ప్రయాణిస్తే ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.16730.


గ్వాలియర్, ఖజురహో, ఓర్చా


ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 29న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.


నవంబర్ 20 తర్వాత మీరు ప్రతి శుక్రవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించగలరు.


ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే 6 రోజులు అందుబాటులో ఉంటుంది.


ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది


ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.


ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు.


ఈ ప్యాకేజీ పేరు హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్.


ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.15860. ఈ ప్యాకేజీలో అల్పాహారం, రాత్రి భోజనం ఉంటాయి. అయితే మధ్యాహ్నం భోజనం కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa