ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్ ఇంద్రధనస్సు సర్వేకు పారితోషకం చెల్లించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 08:26 PM

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వైద్యరంగంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం చెల్లించవలసిన అదనపు సర్వేలకు డబ్బులు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి డిమాండ్ చేశారు.
సోమవారం డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అనేక సర్వేలు నిర్వహించిన ఆశా వర్కర్లు ప్రభుత్వ మాత్రం డబ్బులు చెల్లించలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa