ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహోన్నతమైనది మన రాజ్యాంగం: ప్రిన్సిపల్ విజయ్ కుమార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 07:12 PM

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2015 నుంచి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని 'సంవిధాన్ దివస్' గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన రాజ్యాంగం మహోన్నతమైనదని దేశ పౌరులందరికీ రక్షణగా భారతదేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని నెలకొల్పేటందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa