ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాద్‌నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 04:23 PM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఎంపీడీఓ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే అవగాహన సదస్సుకు షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa