ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే 5 రోజులు జాగ్రత్త!.. వాతావరణశాఖ కీలక అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 01:45 PM

TG: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. సంక్రాంతి పండగ వేళ మరింత పుంజుకుంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. మరో 5 రోజుల పాటు ఇదే స్థాయిలో చలి తీవ్రత ఉటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డుల స్థాయిలో సింగిల్‌ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హెచ్చరించింది. చిన్న పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa