ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండ్లిపాకుల గ్రామ సభలో రసాభాస

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 02:04 PM

కొండమల్లేపల్లి మండలం  పెండ్లిపాకుల గ్రామంలో  శుక్రవారం జరిగినటువంటి గ్రామసభలో అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని సభలో  అధికారులను ప్రశ్నించిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి పరమేష్,ఏట్టేల్లి రాంబాబు,నేతల లింగం,బిమానబోయిన ఎల్లయ్య.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో పేద ప్రజలకు రేషన్ కార్డులను,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి వారు డిమాండ్ చేశారు.అర్హులైన రైతులకు రైతు భరోసా అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa