ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 11:35 AM

శుక్రవారం, వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా పొన్నూరులోని రామ మందిరం వద్ద ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు రంగా చేసిన సేవలను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి ఆయన బలైపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa