ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 03:52 PM

రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్, బుద్వేల్ నేతాజీ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. బాలకృష్ణ విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. ప్రాథమిక స్థాయిలోనే ఓటు హక్కు విలువను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అని విద్యార్థులకు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa