ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదానం ప్రారంభించిన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 02:34 PM

గాంధీనగర్ డివిజన్ లోని వివేక్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మౌని అమావాస్య పురస్కరించుకొని చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ పాల్గొని అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa