బజార్హత్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైదరాబాద్లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు భూమయ్య, సాయి కృష్ణ, శరత్ కృష్ణ, తదితరులున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa