ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులపై ప్రైవేటు స్కూళ్ల అరాచకాలను ఆపాలి.. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 01:40 PM

సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులపై అరాచకలను ఆపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సిహెచ్ అశోక్ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సిహెచ్ అశోక్ మాట్లాడుతూ....ప్రైవేటు పాఠశాల యజమాన్యం విద్యార్థులను మానసికంగా ఒత్తిడిని గురి చేస్తున్నారు.ఫీజుల విషయంలో ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి కానీ విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నారు.
వాళ్లకు మానసికంగా ఒత్తిడిని పెంచుతున్నారు. ఫీజులు కట్టకపోతే ఎండలో నిలబెడుతూ స్కూల్ నుంచి బయటకు పంపిస్తున్నారు ఇలా జరిగితే ఏ ఎస్ ఎఫ్ గా మేము స్కూల్ పై ప్రత్యేక దాడులకు వెనుకాడబోమని ఆయన మండిపడ్డారు లేదు అంటే స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ కి ముందే మీ పిల్లల్ని పీస్ కట్టకపోతే బయట కుక్కబెడతాం ఎగ్జామ్ రాయనీయం మానసికంగా ఒత్తిడి చేస్తాం అని ముందే వాళ్ల పేరెంట్స్ కు తెలియజేయాలి అడ్మిషన్ అప్పుడు రకరకాల మాటలు చెబుతూ కార్పెట్ సాయి విద్యను అందిస్తామని ఎన్నో మాయ మాటలు చెబుతూ అడ్మిషన్ తీసుకుంటారు తర్వాత టార్చర్ పెడతారు అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నిఖిల్ అఖిల్ ప్రవీణ్ వరుణ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa