ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BJP, INC రెండూ తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే: KTR

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 07:37 PM

బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందేనని.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 'రూ.15 లక్షలు జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని మోదీ మాట ఇచ్చి మోసం చేసిండు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 11ఏళ్లలో మోదీ చేసిందేమీ లేదు. భూమికి జానెడు లేని వాళ్ళు కూడా కేసీఆర్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. కాలం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసకొడతాయి' అని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa