ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవయవ దానానికి పిలుపునిచ్చిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 02:58 PM

TG: అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో అవయవదాన బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'మనం ప్రజా ప్రతినిధులం.. అందరికీ ఆదర్శంగా నిలవాలి. నియోజకవర్గాల్లోనూ అవయవ దానం పై చైతన్యం తీసుకురావాలి' అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa