మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం కేంద్రంలో బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తున్నామన్నారు. ఈ మేరకు ఉగాది నుంచి పేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, మండల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa