ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవలు జరిగాయి: రాకేశ్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 02:42 PM

తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. తెలుగు మీడియంలో చదువుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, గ్రూప్‌ 1 ఫలితాల్లో రేవంత్‌రెడ్డి తెలుగును ఖతం చేశారని మండిపడ్డారు. తెలుగు మీడియం వాళ్లు పరీక్షలు రాయొద్దని చెబితే సరిపోతుంది కదా అని రాకేశ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గ్రూప్‌ 1 రాసే అర్హత తెలుగు మీడియం వాళ్లకు లేదని చెప్పండని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa