ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 03:16 PM

హన్మకొండ జిల్లాలో BRS రజతోత్సవ మహాసభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సన్నాహక సమావేశం జరిగింది.
ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు రాజు శంబీపూర్, నవీన్, వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa