ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోట బురుజుకు 300 ఏళ్ల చరిత్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 03:09 PM

నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లికి గొప్ప ప్రాచీన చరిత్ర ఉంది. 300 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. అప్పట్లో బిజినేపల్లిని భజనపల్లి అని పిలిచేవారు. ఇప్పటికీ కాకతీయులనాటి గొప్ప కట్టడాలు కనిపిస్తూనే ఉంటాయి.
శత్రువుల నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు, యుద్ధం చేసేందుకు, గ్రామంలోకి ఎవరైనా కొత్తవారు వస్తే గుర్తించేందుకు ఈ కోట బురుజును కట్టారు. ఇప్పటికీ కోట బురుజు చెక్కుచెదరకుండా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa