జిల్లాలోని జిల్లా పరిషత్, మండలపరిషత్ పాఠశాల ల హెడ్ మాస్టర్లకు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశాల మేరకు పొక్సో చట్టంపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందని డీఈఓ రాజు ఆదివారం తెలిపారు.
ఈ నెల 21న కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లో, 22న బాన్సువాడ డివిజన్లో, పిఎస్ హెచ్ఎం లకు జిల్లాలోని అన్ని హైస్కూల్ హెచ్ఎంలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో శిక్షణ ఉంటుందన్నారు. విధిగా హాజరు కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa