ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్ని ప్రమాదంపై విచారణ.. బాధితులకు న్యాయం: తహశీల్దార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 01:18 PM

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరులో నిప్పు అంటుకుని గడ్డివాములు కాలిపోయిన సంగతి విధితమే. ఈ మేరకు శుక్రవారం మండల తహశీల్దార్ ప్రభాకర్ కలిసి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 గడ్డివాములు, 800 పీవీసీ పైపులు, 3 ఎడ్ల బండ్లు కాలి బూడిదయ్యాయి.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అధికారులు బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, సీనియర్ నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa