ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమారం పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 02:23 PM

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాలో జాప్యం జరుగుతుందని గ్రామస్తులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌ను ప్రశ్నించారు. నీటి సరఫరా సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించి, పనులు పూర్తి చేయాలని కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa