ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచినీటి సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే ముఠా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 08:04 PM

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ భరత్ నగర్ లో బస్తి వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై బుధవారం బస్తీలో పర్యటించి వీలైనంత తొందరగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారులకు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టెంట్ హౌస్ శీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa