ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 03:22 PM

గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా గురువారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa