ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్ భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 03:14 PM

సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి భయపడుతున్నారు. ఈ అపోహలను తొలగించడానికి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్యను పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించి ప్రసవం చేయించారు. ఆయన భార్య శ్రద్ధా పాటిల్ పండంటి మగబిడ్డకు సురక్షితంగా జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఆయన తీసుకున్న నిర్ణయానికి మంత్రి దామోదర్ రావు ఆయనను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa